కట్టా వెంకట రాజును మర్యాదపూర్వకంగా కలిసిన బొంతు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం, దిండి గ్రామంలో మాజీ ఎంపీటీసీ కట్టా వెంకట్ రాజును మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు.