దేవ వరప్రసాద్ కుటుంబానికి జనసేన నాయకులు పరామర్శ

రాజోలు నియోజకవర్గం: మలికిపురం మండలం, దిండి గ్రామంలో జనసేన పార్టీ నాయకులు దేవ వరప్రసాద్ తండ్రి కాలం చేశారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, మలికిపురం ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి రాము, ఏలూరి గణపతి, మేకల ఏసుబాబు, కాండ్రేగుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.