ఆంధ్రప్రదేశ్ అడిషనల్ డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన జానీ

విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ అడిషనల్ డీజీపీ మరియు అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ సిబి సి.ఐ.ది ఐ.పి.ఎస్. అధికారి పివి సునీల్ కుమార్ ని విశాఖపట్నంలో శ్రీకాకుళం జిల్లా తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి మరియు అంబేద్కర్ ఇండియా మిషన్ రాష్ట్ర సైనిక్ కన్వీనర్ తైక్వాండో శ్రీను మరియు పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండల(ఏ.ఐ.ఎం)అంబేద్కర్ ఇండియా మిషన్ ఇంచార్జ్ వజ్రగడ రవికుమార్(జానీ) మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.