మొహరం వేడుకలలో మజ్జిగ, నిమ్మరసం పంపిణీ చేసిన జనసేన కార్యకర్తలు

శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం, పుట్టపర్తి పట్టణ పరిధిలోని గురువారం
వెంగలమ్మ చెరువు గ్రామంలో జరుగుతున్న మొహరం వేడుకల సందర్భంగా ఆ గ్రామానికి ఎండనపడి వచ్చిన ప్రజలకు మరియు భక్తులకు వెంగళమ్మ చెరువుకి చేసిన జనసేన పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు కలిసి అందరికీ 400 లీటర్ల మజ్జిగ, చల్లటి త్రాగునీరు 300 లీటర్లు, నిమ్మ రసం 200 లీటర్లు పంచడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నిస్వార్థమైన కార్యకర్తలు అయిన హరి కృష్ణ, ప్రణీత్, నరేష్, పవన్ కళ్యాణ్, ప్రవిన్, తేజ, సన్నీ, రాము తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *