జానకి కోదండ రామాలయం పునః విగ్రహ శిఖర ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్న పితాని

ముమ్మిడివరం మండలం, తోట్లపాలెం గ్రామంలో జానకి కోదండ రామాలయం పునః విగ్రహ శిఖర ప్రతిష్టా కార్యక్రమం సందర్భంగా జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నగరపంచాయతీ అధ్యక్షులు కడలి కొండ, ముమ్మిడివరం మండల అధ్యక్షులు దూడల స్వామి, పితాని రాజు, గేదెల స్వరూప్, పెన్నాడ శివ, వంగా సీతారాం, విత్తనాల రవితేజ, తోలేటి గోపి, విత్తనాల శివ,ప్రకాష్, కట్టా రాధాకృష్ణ, కొప్పిశెట్టి వెంకటరమణ, కొప్పిశెట్టి బ్రదర్స్, గుత్తుల శంకర్, నూకల బ్రహ్మానందం, మెండా రమేష్, పిల్లా రంగా మొదలగువారు పాల్గొన్నారు.