హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో జనంలోకి జనసేన

రామగుండం నియోజకవర్గం: జనంలోకి జనసేన అనే కార్యక్రమంలో భాగంగా ఆదివారం రామగుండం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ మూల హరీష్ గౌడ్ రామగుండం నియోజకవర్గంలోని చౌరస్తా నుండి లక్ష్మీ నగర్ ఏరియాలో పర్యటించి, కార్యక్రమంలో భాగంగా గడపగడపకు వెళ్లి ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకొని జనసేన పార్టీ సిద్ధాంతాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు రావుల సాయి కృష్ణ, గోపి కృష్ణ, ఏముర్ల రంజిత్, ఉదయ్ రెడ్డి, మంథని శ్రావణ్, వీర మహిళ మంగ, మేకల సంతోష్, రాసూరి హరికృష్ణ, వడ్డేపల్లి రాకేష్, రావుల పవన్, బండారి తిరుపతి, మోతె రవి కాంత్, మనోజ్, పోట్ల శశాంక్, అజయ్, ఆశ్రిత్, పవన్, లోకేష్, శ్రావణ్, గడ్డం సురేష్ గౌడ్, సాయి కుమార్, శ్రీకాంత్, వంశీ, రాజుకుమర్, సాయి పాల్గొన్నారు.