23వ వార్డులో జనంలోకి జనసేన

నరసాపురం నియోజకవర్గం నరసాపురం పట్టణం 23వ వార్డులో జనంలోకి జనసేన కార్యక్రమాన్ని నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ మరియు వారి కుటుంబ సభ్యులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చినిమిల్లి సత్యనారాయణ, కోటిపల్లి వెంకటేశ్వరరావు, వలవల నాని, బందెల రవీంద్ర, గుబ్బల మార్రాజు, గంటా కృష్ణ, గణేశ్న శ్రీరామ్, పోలిశెట్టి సాంబ, వలవల ఠాగూర్, వలవల సావిత్రి, పోలిశెట్టి నళిని, బొమ్మిడి సూర్యకుమారి, కొప్పాడి కృష్ణవేణి, బెల్లంకొండ నాయుడు, తోట నాని, ఒడుగు ఏసుబాబు, దాసరి చిన్నబాబు, గ్రంధి నాని, మైల శివకుమార్, గాది ఆదిబాబు, గన్నాబత్తుల ప్రసాద్, అడ్డాల శ్రీనివాస్, పెనిమేని హనుమంత్, దేవరపు చిన్న కాశీ, పరికెల మనోజ్, పరికేల ముకేష్, దేవి శ్రీరామ్, మోటూరి వెంకటేష్, చెన్నంశెట్టి సురేష్ మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.