వరదముంపు ప్రాంతాలలో జనసేన 3వ రోజు సహాయక పర్యటన

అమలాపురం రూరల్ మండల జనసేన పార్టీ అద్యక్షులు లింగోలు పండు ఆధ్వర్యంలో వరద ముంపు గ్రామాల్లో పర్యటించి.. ముంపునకు గురైన బాధితులకు (పండ్లు,బ్రెడ్,పాలు,) పేకెట్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీమతి కొప్పుల నాగ మానస, బట్టు పండు, వీర మహిళలు తిక్క సరస్వతి, కరాటం వాణి, జనసేన పార్టీ సీనియర్ నాయకులు కొరసాల కేశవరావు, ఆర్.డి.ఎస్ ప్రసాద్, డి.ఏస్.ఎన్ కుమార్, గొకరకొండ కుమార్, పోలిశెట్టి దుర్గా ప్రసాద్, హనుమాన్ బుజ్జి ఆకెళ్ళ నారాయణ మూర్తి పాల్గొన్నారు.