రైతులకు అండగా ఉంటామని జనసేన భరోసా

కోవూరు నియోజకవర్గం, విడవలూరు మండలం, వరిణి దండిగుంట గ్రామంలో పంట నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని జనసేనపార్టీ తరపున డా.అజయ్ కుమార్ ఆద్వర్యంలో రైతులను కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ భరత్, వెంకయ్య, విడవలూరు మండలం యువసేన నాయకులు బాలాజీ, శివ, తిరుమలరావు, మహేష్, రాజు, రాము, నరేంద్ర, మల్లి, శ్రావణ్, హరి, చినరాయుడు, రామలింగయ్య, గణేశ్, చిరంజీవి పాల్గొన్నారు.