జనసేన సమన్వయ కమిటి సమావేశం

మదనపల్లె నియోజకవర్గంలో తెలుగుదేశం పార్లమెంట్ కార్యాలయంలో ఉమ్మడి నియోజకవర్గ అభ్యర్థి షాజహాన్ బాషా మరియు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం బీజేపీ, టీడీపీ, జనసేన అధిష్టానం ఏర్పాటు చేసిన 12 కమిటీ సభ్యులు అయిన ఎక్స్ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ఎక్స్ ఎమ్మెల్యే షాజహాన్ బాషా, జనసేన ఇంచార్జి గాంగారపు రాందాస్ చౌదరి, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాం, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి తనయుడు నికేలేష్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు చమర్ధి రాజు, సురేష్ బీజేపీ ఎల్లం పల్లి ప్రశాంత్, ఆనంద్, జనసేన సమన్వయ కమిటి 12 మంది సభ్యులతో సమావేశంలో పాల్గొనడం జరిగింది.