బందరు పార్లమెంట్ లో జనసేన సమన్వయ సమావేశం

అవనిగడ్డ: జనసేన పార్టీ బందరు పార్లమెంట్ లో మంగళవారం అవనిగడ్డ, పామర్రు, బందరు, పెడన సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి బాలశౌరి, మండలి బుద్దప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్, బండి రామకృష్ణ, అక్కల రామ మోహన రావు (గాంధి), పార్వతి నాయుడు, అజయ్ వర్మ, బాడిత శంకర్, చిలకపూడి పాపారావు, ఎన్ నరేష్ తదితరులు పాలుగోన్నారు.