ఓటరు సర్వేను పర్యవేక్షించిన వినోద్ కుమార్

  • ప్రతి గ్రామంలో జనసేన నాయుకులు, వీరమహిళలు, జనసైనికులు ఓటరు సర్వే బాధ్యత తీసుకోవాలి

పాలకొండ నియోజకవర్గం: వీరఘట్టం మండలం నడిమికెల్లా గ్రామంలో బి. ఎల్. ఓ ఓటర్ల సర్వే చేపట్టడంతో నడిమికెల్లా గ్రామ జనసైనికుడు వినోద్ కుమార్ ఓటర్ల సర్వే ఎలా చేస్తున్నారు అనేది పర్యవేక్షణ చేస్తూ అవత తవకులు జరగనివ్వకుండా దగ్గరుండి పర్యవేక్షించారు. కొత్త ఓటర్ల నమోదు, డెత్ పర్సన్స్ వివరాలు తీయించటంలో బి.ఎల్.ఓలకు తగిన సూచనలు ఇస్తూ ఎలాంటి అవత తవకలు జరగకుండా దగ్గరుండి పర్యవేక్షించి ఇలా ప్రతి గ్రామంలో జనసేన నాయుకులు, వీరమహిళలు, జనసైనికులు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.