రొద్దం మండల జనసేన ఆధ్వర్యంలో జనసేన డిజిటల్ క్యాంపెయిన్

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం, రొద్దం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరియు రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో రోడ్ల అద్వాన పరిస్థితులను తెలియజేస్తూ గాఢ నిద్రలో ఉన్న సీఎంను నిద్రలేపడానికి #ఘూదంఒర్నింగ్ఛంశిర్ డిజిటల్ క్యాంపెయిన్లో భాగంగా ఆదివారం మూడవ రోజు శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంలో మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో రొద్దం మండల వ్యాప్తంగా ఉన్న చెరుకూరు, నల్లూరు, చోలే మరి, ఉప్పరపల్లి అనేక గ్రామాల్లో రోడ్లు దుస్థితి ఇలా అధ్వాన్నంగా ఉన్నాయి అని అక్కడ ప్రజలు రాక పోకలకి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికి అయిన ఈ ప్రభుత్వం స్పందించి వెంటనే ప్రతి గ్రామానికి రోడ్డు వేయాలని జనసేన నాయకులు రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మండల కమిటీ సభ్యులు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.