పెండ్యాల శ్రీలత ఆధ్వర్యంలో జనసేన డిజిటల్ క్యాంపెయిన్

అనంతపురం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరియు రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో రోడ్ల అద్వాన పరిస్థితులను తెలియజేస్తూ గాఢ నిద్రలో ఉన్న సీఎంను నిద్రలేపడానికి రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత ఆధ్వర్యంలో కొనసాగుతున్న #GoodMorningCMSir డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా శుక్రవారం అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని నారాయణపురం నుంచి నరసనాయిని కుంట, కోటంక గ్రామాల ద్వారా దాదాపు 10 గ్రామాలకు వేళ్ళు రహదారి అద్వాన పరిస్థితిని #GoodMorningCMSir డిజిటల్ ప్రోగ్రాం ద్వారా తెలియజేయడం జరిగింది.