రోడ్ల అధ్వాన్న స్థితిపై జనసేన డిజిటల్ పొరాటం

తిరుపతి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో గల రోడ్ల అధ్వాన్న పరిస్థితిపై తిరుపతి నగరంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్ ఆధ్వర్యంలో పీఏసీ ఆఫీసు నందు జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు తిరుపతి నగర కమిటీ సభ్యులతో కలిసి GoodMorningCMSir అనే డిజిటల్ క్యాంపైనింగ్ చేయడం జరిగింది.