ప్రమాదంలో గాయపడిన కళాకారులను పరామర్శించిన కందుల దుర్గేష్

శ్రీరంగపట్నం గ్రామ కళాకారులకు జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని బుధవారం తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందులు దుర్గేష్ సాయి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వారికి మంచి వైద్యం అందించాలని డాక్టర్లను కోరడం జరిగింది. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పడం జరిగింది.