బొబ్బిలి నియోజకవర్గంలో వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేసిన జనసేన

బొబ్బిలి నియోజకవర్గం, తెర్లాం మండలంలో చిన్నయపేట, లింగపురం, ఆంట్లవారి, బాడంగి మండలంలో కోడూరు, బ్రమన్నవలస, రామచంద్రపురం, రామభ్రపురం మండలంలో రామభ్రపురం, కొండకెంగువ,
జనసేన పార్టీ ఇంచార్జి శ్రీ డా. గిరాడ అప్పలస్వామి చేతులు మీదుగా వృద్దులకు, ఆనారోగ్యంతో వున్నవారికి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బొబ్బిలి నియోజకవర్గం జనసైనికులు హరి, వాసు, పొలరావు, రవి, అశోక్, కిరణ్, ప్రియాంక, ఉమామహేష్, ఉమ, సతీష్, గణేష్ పాల్గొన్నారు.