శ్రీశ్రీశ్రీ విజయ కనకదుర్గమ్మ అమ్మవారి నూతన ఆలయ నిర్మాణం కొరకు జనసేన విరాళం

పిఠాపురం మండలం చిత్రాడ ఈబీసీ కాలనీలో వెలసి ఉన్న శ్రీశ్రీశ్రీ విజయ కనకదుర్గమ్మ అమ్మవారి నూతన ఆలయ నిర్మాణం కొరకు జనసేన పార్టీ నాయకులు పుణ్యమంతుల సూర్యనారాయణ మూర్తి 10 వేల రూపాయలు అమ్మవారికి విరాళం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్రాడ గ్రామ ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు మరియు జనసేన నాయకులు పిండి శ్రీను, టైల్స్ బాబీ, వినకుండ అమ్మాజీ, మల్లం శ్రీనివాసరావు, నామ శ్రీకాంత్, పి.ఎస్.ఎన్ మూర్తి, పెంకే జగదీష్, బస్వా గోపి, బావిశెట్టి నందీశ్వరరావు, డి. దుర్గ బాబు,ప్రవీణ్, లోవ బాబు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.