విద్యార్థి దీక్షకు సంఘీభావం తెలిపిన జనసేన

రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల వద్ద ఏ.బి.వి.పి ఆధ్వర్యంలో పెండింగులో ఉన్న స్కాలర్షిప్పులు, ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, మరియు జాబ్ క్యాలెండర్, జీవో నెం 77, ఉద్యోగ వయోపరిమితి తదితర సమస్యలపై చేపట్టిన విద్యార్థి దీక్షకు సంఘీభావం తెలిపిన జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్.