నిరుపేద మహిళకు మనోధైర్యాన్నిచ్చిన జనసేన

అనపర్తి నియోజకవర్గం, పెదపూడి మండలం పెదపూడిలో నిరుపేద కుటుంబం ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు జన్మనిచ్చి మరొక ఆడపిల్లకు జన్మనిచ్చి ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతున్న నిరుపేద మహిళ విషయం తెలుసుకున్న జనసైనికులు డబ్బులు, బియ్యము నిత్యావసర సరుకులు, దుప్పట్లు వారికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెదపూడి జనసైనికులు రాపర్తి సాంబశివ, కొలుసు సింహాచలం, నాయుడు శ్రీను, రుద్రాక్షల రమేష్, తాళ్ల స్వామి, కాకి సత్యనారాయణ, పొనగంటి శ్రీను, గోపి వీరబాబు, మంచిశెట్టి శ్రీను జనసైనికులు పాల్గొన్నారు.