కిడ్నీ వ్యాధి బాధితురాలికి జనసేన సాయం

రాజోలు నియోజకవర్గం, ఈదరాడ గ్రామంలో కళ్లింగుల పేటలో గత కొంత కాలంగా కిడ్నీ సమస్య తో బాధ పడుతున్న చుట్ట గుళ్ల వెంకట లక్ష్మిని జనసేన నాయకులు కలిశారు. రెండుసార్లు ఆర్థిక సాయం, నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. మరోసారిమందులు కోసం ఆర్థికసాయం, నిత్య వసరసరుకులు అందచేశారు. ఈ కార్యక్రమంలో యెరుబండి చిన్ని, బొంతు సుధాకర్ మూసూకూడి నరసింహ స్వామి, తోట త్రిమూర్తులు, చుట్ట గుళ్ల బుజ్జి, పెదపూడి త్రిమూర్తులు, మూసుకుడి హేమంత్ కుమార్, యెరుబండి రామ కృష్ణ, సందీప్ కుమార్, శ్యామ్, బంగారం, నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *