16 మంది సభ్యులతో జనసేన ఐ.టి.విభాగం

జనసేన ఐ.టి. విభాగానికి 16 మందితో కూడిన కమిటీ నియామకానికి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆమోదం తెలిపారు. ఈ విభాగానికి చైర్మన్ గా శ్రీ మిరియాల శ్రీనివాస్ ని ఇప్పటికే నియమించిన సంగతి విదితమే. ఈ కమిటీ శ్రీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ ఐ.టి. కార్యకలాపాలను నిర్వర్తిస్తుంది. త్వరలో జిల్లా విభాగాల నియామకం కూడా పూర్తవుతుంది.
శ్రీ ఊరబండి ప్రసాద్
శ్రీ ఉయ్యాల శ్రీనివాస్
శ్రీ చవ్వాకుల లీలా కోటేష్ బాబు
శ్రీమతి మద్దెల సాయి మేఘన
శ్రీ పిండి సురేష్
శ్రీ గరిమెళ్ళ కృష్ణ
శ్రీ గేదెల సతీష్ కుమార్
శ్రీ నల్లబల్లి వెంకట కృష్ణమోహన్ రావు
శ్రీ అడపా వాసు
శ్రీ వడ్లాని కిరణ్
శ్రీ పసుపులేటి సంజీవ్
శ్రీ మోసూరు గంగాధర్
శ్రీ పోలేపల్లి సుధీర్ నాయుడు
శ్రీ రావూరి తులసి
శ్రీ గంగిపాముల భాస్కర్
శ్రీ అనుగంటి వేణు