జనసేనకే మీ ఓటు- గల్ఫ్ లో అబ్దుల్ ఖాదర్ ప్రచారం

గల్ఫ్: 66వ వార్డుకు చెందిన జనసైనికుడు మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ జిలాని ఒక నెల షట్ డౌన్ కి గల్ఫ్ వెళ్ళడం జరిగింది. అక్కడ వర్క్ చేస్తూ ఖాళీగా ఉండే టైంలో మన పవన్ కళ్యాణ్ 2024లో సీఎం అవ్వాలని ఆశయంతో గల్ఫ్ లో ఉన్నవారికి 2024 ఎన్నికలలో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని అలాగే మన రాష్ట్ర అభివృద్ధి బాగుపడాలన్నా, భావితరాల భవిష్యత్తు బాగుపడాలన్నా, వలసలు ఆగాలన్నా, నిరుద్యోగ సమస్య తీరాలన్నా జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుకే ఓటు వేయమని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది.