వరసిద్ధి వినాయకుని గుడి ప్రతిష్ట కార్యక్రమంలో జనసేన నాయకులు

దొంగపిండి గ్రామంలో నూతనముగా వరసిద్ధి వినాయకుని గుడి ప్రతిష్ట కార్యక్రమంలో నరసాపురం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ గౌరవనీయులు బొమ్మిడి నాయకర్ మరియు భీమవరం మండల జనసేన అధ్యక్షులు మోకా శ్రీను మరియు గ్రామ సర్పంచ్ బొడ్డు మోహన్ రావు, భీమవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రేవు వెంకన్న, గ్రామపెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొనటం జరిగినది.