మహా న్యూస్ ఎండి వంశీకి శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన నాయకులు

మైలవరం: ఆంధ్రప్రదేశ్ లో మహా న్యూస్ ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా మహా న్యూస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ వంశీని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణజిల్లా ఉపాధ్యక్షలు, వారాహి మీడియా కో-ఆర్డినేటర్, సెంట్రల్ ఆంధ్ర జోన్ కో-ఆర్డినేటర్ బొలియశెట్టి శ్రీకాంత్.