యాక్సిడెంట్ అయిన జనసైనికునికి అండగా జనసేన నాయకులు

రాజోలు, పడమటిపాలెం గ్రామానికి చెందిన జనసైనికుడు అడబాల గణపతికి కాలుకి ఫ్యాక్చర్ అవ్వటంతో , పడమటిపాలెం గ్రామ సర్పంచ్ శ్రీమతి ఆకుల మాధవి నాయుడు మరియు జనసైనికుల సహకారంతో 30.000 ఆర్థిక సహాయం అందించడం జరిగింది. జనసైనికులకు అండగా ఎప్పుడు జనసేన పార్టీ ఉంటుందని పడమటిపాలెం గ్రామ సర్పంచ్ శ్రీమతి ఆకుల మాధవి నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొనటం జరిగింది.