జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న జనసేన నాయకులు

ఇప్పటం, మార్చ్ 14న తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లను సభ రవాణా పర్యవేక్షణ కమిటీ సభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తో కలిసి పర్యవేక్షిస్తున్న ఏలూరు జనసేన పార్టి ఇంఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు.