జనసేన కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జనసేన నాయకులు

మదనపల్లె: చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్, జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, జనసేన అధికార ప్రతినిధి సుభాషిణి, కీర్తన, రూరల్ మండలం అధ్యక్షులు గ్రానైట్ బాబు, రెడ్డెమ్మ, కుమార్, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, గురజాల జగన్ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.