అగ్ని ప్రమాద బాధిత రైతుకు భరోసా కల్పించిన జనసేన నాయకులు

నరసాపురం నియోజకవర్గం, రుస్తుంబాద పంచాయితీ, గాది వారి తోట గ్రామానికి చెందిన రైతు ఇల్లు ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతి అవ్వడం జరిగింది. విషయం తెలుసుకుని ప్రమాదం జరిగిన ఇంటిని పరిశీలించి రైతుకి ధైర్యం చెప్పి భరోసా కల్పించిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి మరియు రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు బొమ్మిడి నాయకర్, వాతాడి కనకరాజు, వలవల నాని, ఆకన చంద్రశేఖర్, తోట నాని, పులపర్తి రాంబాబు, ఇంటి మురళి, యాడ్లపల్లి మహేష్, వల్లభరెడ్డి రామకోటి, యర్రంశెట్టి మధు, గణేష్ణ శ్రీరామ్, వాటాల రామారావు.