పలు కుటుంబాలను పరామర్శించిన రాజేశ్వరరావు బొంతు

  • లంకలపల్లి సత్యనారాయణను పరామర్శించిన జనసేన నాయకులు

రాజోలు నియోజకవర్గం: మామిడికుదురు మండలం, ఈదరాడ గ్రామంలో కంటి ఆపరేషన్ చేయించుకున్న లంకలపల్లి సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, మామిడికుదురు మండల అధ్యక్షులు జాలెం శ్రీనివాసరావు, తోట త్రిమూర్తులు, సర్కిల్ రాజా ఆలీ అబ్బాస్, మేకల ఏసుబాబు, మంగెన హైమావతి, గంగాధర్, చిన్ని తదితరులు.

  • యెరుబండి సత్యనారాయణను కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన నాయకులు

రాజోలు నియోజకవర్గం: మామిడికుదురు మండలం, ఈదరాడ గ్రామంలో యెరుబండి సత్యనారాయణ (అయిల్ సత్తిబాబు) భార్య కంటి ఆపరేషన్ చేయించుకున్నారు. వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, మామిడికుదురు మండల అధ్యక్షులు జాలెం శ్రీనివాసరావు, తోట త్రిమూర్తులు, సర్కిల్ రాజా ఆలీ అబ్బాస్, మేకల ఏసుబాబు, మంగెనా హైమావతి, గంగాధర్, బుజ్జిబాబు, చిన్ని తదితరులు.

  • యెరుబండి చిట్టి రాజా కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన నాయకులు

రాజోలు నియోజకవర్గం: మామిడికుదురు మండలం, ఈదరాడ గ్రామంలో జనసేన పార్టీ గ్రామ ఉపాధ్యక్షులు యెరుబండి చిట్టి రాజా భార్య అనారోగ్యంగా ఉన్నారు. వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, మామిడికుదురు మండల అధ్యక్షులు జాలెం శ్రీనివాసరావు, తోట త్రిమూర్తులు, సర్కిల్ రాజా ఆలీ అబ్బాస్, మేకల ఏసుబాబు, మంగెనా హైమావతి, గంగాధర్, బుజ్జిబాబు, చిన్ని.