పలుకుటుంబాలను పరామర్శించిన జనసేన నాయకులు

  • చిట్టూరి శాలగౌరీ ఆరోగ్యం, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న జనసేన నాయకులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు, సఖినేటిపల్లి మండలం, కేశవదాసుపాలెం గ్రామంలో మాజీ ఎంపీటీసీ చిట్టూరి శాలగౌరీ ఆరోగ్యం, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణికుమార్, ఎంపీటీసీ ఉండపల్లి అంజి, మండల ప్రధాన కార్యదర్శి జిల్లెల రక్షక్, అధ్యక్షులు బాబి నాయుడు, మేడిది మోహన్ తదితరులు పాల్గొన్నారు.

  • చిట్టూరి వెంకట్రావును పరామర్శించిన జనసేన నాయకులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు, సఖినేటిపల్లి మండలం, కేశవదాసుపాలెం గ్రామంలో చిట్టూరి వెంకట్రావు భార్య కాలం చేయగా వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజోలు జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణికుమార్, ఎంపీటీసీ ఉండపల్లి అంజి, మండల ప్రధాన కార్యదర్శి జిల్లెల రక్షక్, అధ్యక్షులు బాబి నాయుడు, మేడిది మోహన్ తదితరులు పాల్గొన్నారు.

  • పాటి బాబురావు కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు, సఖినేటిపల్లి మండలం, కేశవదాసుపాలెం గ్రామంలో పాటి బాబురావు కాలం చేశారు. వారి యొక్క పవిత్ర శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజోలు జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణికుమార్, ఎంపీటీసీ ఉండపల్లి అంజి, మండల ప్రధాన కార్యదర్శి జిల్లెల రక్షక్, అధ్యక్షులు బాబి నాయుడు, మేడిది మోహన్ తదితరులు పాల్గొన్నారు.

  • చెల్లుబోయిన రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు, సఖినేటిపల్లి మండలం, కేశవదాసుపాలెం గ్రామానికి చెందిన చెల్లుబోయిన రమేష్ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ కాలం చేశారు. వారి యొక్క పవిత్ర శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజోలు జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణికుమార్, ఎంపీటీసీ ఉండపల్లి అంజి, మండల ప్రధాన కార్యదర్శి జిల్లెల రక్షక్, అధ్యక్షులు బాబి నాయుడు, మేడిది మోహన్ తదితరులు పాల్గొన్నారు.

  • చొప్పల యాకోబు కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు, సఖినేటిపల్లి మండలం, అంతర్వేదికర గ్రామానికి చెందిన చొప్పల యాకోబు కాలం చేయగా వారి యొక్క పవిత్ర శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజోలు జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణికుమార్, ఎంపీటీసీ ఉండపల్లి అంజి, గ్రామ శాఖ అధ్యక్షులు ధీపటి మిథున్, జిల్లెల రక్షక్, బాబి నాయుడు, పాస్టర్ చొప్పల రత్నకుమార్, చొప్పల ఏస్కిల్, వార్డ్ మెంబర్ ఏసు రత్నం తదితరులు పాల్గొన్నారు.