తెలగంశెట్టి శివ ని పరామర్శించిన జనసేన నాయకులు

రాజానగరం, కోరుకొండ మండలం, కోరుకొండ గ్రామ ఎంపీటీసీ-2 అభ్యర్థి, నిస్వార్థ జనసేన నాయకులు, జనసేన కుటుంబ సభ్యులు తెలగంశెట్టి శివ తండ్రి నరసింహరావు కొన్ని రోజుల క్రితం స్వర్గస్తులు అవడంతో కుటుంబాన్ని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూప దేవి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి మైరెడ్డి గంగాధరం, రాజానగరం మండల వైస్ ప్రెసిడెంట్ నాగావరుపు భానుశంకర్, కోరుకొండ మండల నాయకులు జనసైనికులు కలిసి శివ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా నరసింహారావు పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.