పి.హరిప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

తిరుపతి, జనసేన పార్టీ రాష్ట్ర మీడియా ఇంచార్జ్ పి.హరిప్రసాద్ ని తిరుపతి పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి, జిల్లా ప్రోగ్రాం కమిటీ మెంబర్ సుమన్ బాబు మరియు పట్టణ కమిటీ సభ్యులు గోపి స్వామి, పవన్ కుమార్, ఆదికేశవులు, సాయి, పురుషోత్తంలు గౌరవ సూచికంగా మంగళవారం తిరుపతిలో కలవడం జరిగింది.