వరికూటి నాగరాజు ఆధ్వర్యంలో “నా సేన కోసం – నా వంతు”

పొదిలి, జనసేన అధినేత పిలుపుమేరకు పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో పొదిలి బీ.సీ కాలనీలోని జనసైనికుల సమక్షంలో “నా సేన కోసం – నా వంతు” కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి వరికూటి నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.