వాల్మీకి, బోయల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న జనసేన నాయకులు

ఎన్.వి.ఆర్ కళ్యాణ మండపం, బుగ్గకాలువ నందు వాల్మీకి, బోయల ఆత్మీయ సమావేశంలో పొదిలి నరసింహులు గారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న తెలుగుదేశం ఉమ్మడి పార్టీల అభ్యర్థి షాజహాన్ బాషా మరియు జనసేన పార్టీ నాయకులు శ్రీ రామ రామాంజనేయులు, జనసేన రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీమతి దారం అనిత, టిడిపి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరాం చిన్న బాబు, మాజీ టౌన్ బ్యాంకు చేర్మేన్ విద్యాసాగర్, మదనపల్లి జనసేన నాయకులు కుప్పాల శంకర, కోటకొండ చంద్రశేఖర్, ధరణి, శ్రీనాధ్, శేఖర్ మరియు వాల్మీకి కుటుంబ సభ్యులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.