కైరం అదిబాబును పరామర్శించిన జనసేన నాయకులు

అమలాపురం రూరల్ మండలం: మాతృవియోగంతో బాధపడుతున్న తాండవపల్లి గ్రామ కమిటీ ప్రెసిడెంట్ కైరం అదిబాబును కలిసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు లింగోలు పండు నాయకులు నల్లా వెంకటేశ్వరావు, నిమ్మకాయల రాజేష్, పాలూరి నారాయణ స్వామి, కొప్పుల నాగ మానస, తిక్క సరస్వతి పిల్లా రవి, రంకిరెడ్డి రామకృష్ణ, కైరం శేషు తదితరులు పాల్గొన్నారు.