మొల్లేటి శ్రీనివాసరావును పరామర్శించిన జనసేన నాయకులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోసం జిల్లా రాజోలు నియోజకవర్గం మామిడికుదురు మండల టీడీపీ మండల అధ్యక్షులు మొల్లేటి శ్రీనివాసరావు తల్లి కాలం చేశారు. వారి కుటుంబసభ్యులను జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు, ఎంపిపి మేడిచర్ల సత్యవాణి రాము, వైస్ ఎంపిపి ఇంటిపల్లి ఆనందరాజు, మామిడికుదురు మండల అధ్యక్షులు జాలెం శ్రీనివాసరావు, రాజోలు మండల అధ్యక్షులు సూరిశెట్టి శ్రీనివాస్, మలికిపురం మండల అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు, అబ్బాస్, కాట్రేనిపాడు నాగేంద్ర తదితరులు పరామర్శించడం జరిగింది.