వీర్ల విష్ణు సాయిని పరామర్శించిన జనసేన నాయకులు

సత్తెనపల్లి, రాజుపాలెం మండలం, అనుపాలెం గ్రామంలో గత ఆరు నెలల క్రితం యాక్సిడెంట్ అయిన వీర్ల విష్ణు సాయిని పరామర్శించి తన వంతు సహాయంగా 5000 రూపాయలు ఆర్థికసాయం అందించారు. బొర్ర వెంకట అప్పారావు అలాగే ఆ కార్యక్రమంలో పాల్గొన్న రాజుపాలెం మండల అధ్యక్షులు తోట నరసయ్య, రాజుపాలెం మండల ఉపాధ్యక్షులు, బత్తుల హనుమంతరావు, సత్తెనపల్లి మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, ముప్పల మండల అధ్యక్షులు సిరిగిరి పవన్ కుమార్ రాజుపాలెం మండల మైనార్టీ అధ్యక్షులు షేక్ జానీబాషా, రాజుపాలెం మండల కార్యదర్శి తమ్మిశెట్టి మహేష్ బాబు అనుపాలెం గ్రామ అధ్యక్షులు తోట లక్ష్మీనారాయణ మరియు గ్రామ పెద్దలు జనసేన నాయకులు తోట రత్నాకర్ వీర్ల హనుమంతరావు మంగు వెంకటేశ్వర్లు తోట నాగేశ్వరరావు వీర్ల బ్రహ్మేశ్వరరావు మూర్తి శ్రీనివాసరావు, జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు పాల్గొన్నారు, జనసేన పార్టీ మీకు ఎప్పుదూ అండగా ఉంటుందని, భరోసా తెలియజేశారు.