జనసేన మహా సంకల్ప యాత్ర.. 3వ రోజు

అమలాపురం రూరల్ మండలం, జనసేన మహా సంకల్ప యాత్ర.. 3వ రోజు కార్యక్రమంలో భాగంగా నల్లమిల్లి, అంబటి వారి పేట, కేతవారిపాలెం, వింజే వారి పేట, అప్పారివారిపాలెం బొండాల చెరువులో ప్రతీంటికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్ సిద్ధాంతాలను, మనోగతాలను వివరిస్తూ, ఇంటింటికి తిరిగి పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలు అలాగే రాబోయే రోజుల్లో ఆయన పేద ప్రజలకు చేయబోయే వివిధ కార్యక్రమాలు, మంచి పనుల గురించి, ఇంతవరకూ చేసిన మంచి కార్యక్రమాలను ఉదార స్వభావంతో పేద కుటుంబాలకి, ఆర్థికంగా ఇబ్బంది పడిన కుటుంబాలకి మరియు కౌలు రైతుల కుటుంబాలకి లక్ష రూపాయల ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాలను ప్రతీఇంటికి వివరిస్తూప్రతీఇంటికి వివరిస్తూ 2024 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయమని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు లింగోలు పండు, కంచిపల్లి అబ్బులు, ఉండ్రు భగవాన్ దాస్, నాయకులు డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కొప్పుల నాగ మానస, వాకపల్లి వెంకటేశ్వరరావు, ఆకుల సూర్యనారాయణ మూర్తి, మునిసిపల్ కౌన్సిలర్ పడాల నానాజీ, డి.ఎస్.ఎన్న్ కుమార్ నల్లా, వెంకటేశ్వరరావు, నిమ్మకాయల రాజేష్, అల్లాడ రవి, పోలిశెట్టి బాబులు, వీరమహిళలు తిక్క సరస్వతి, కరాటఒ వాణి,
గుండుమోగుల లక్ష్మీ, నూకల రాజా, గట్టెం వీరు, పోలిశెట్టి మహేష్, నల్లా మూర్తి, గొకరకొండ కుమార్, రేకపల్లి మణికంఠ, నక్కా నవీన్, కొండ్రు బాబి, ఎన్న్ శ్రీను, పిల్లా రవి, బెండా సతీష్, తదితరులు పాల్గొన్నారు.