నూతన వాటర్ ట్యాంకు నిర్మాణ నిమిత్తం జనసేన సమావేశం

రాజోలు: మల్కిపురం మండలం, చింతలమోరి గ్రామంలో అభివృద్ధి పనులలో భాగంగా పోడితోట గ్రూపు నందు త్వరలో నూతనంగా నిర్మించబోతున్న వాటర్ ట్యాంకు గురించి గ్రూపు సభ్యులతో సమావేశం నిర్వహించిన చింతలమోరి సర్పంచ్, రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు ఈ కార్యక్రమంలో సంఘం ప్రెసిడెంట్ కొల్లాబత్తుల బాబు రావు, సంఘ సభ్యులు రాపాక ఈశ్వరరావు, నక్కా గిరిజనరావు, జిల్లెల చిన్ని, రాపాక తాతయ్యా, రాపాక సత్యనారాయణ, అర్జున రావు తదితరులు పాల్గొన్నారు.