Gajapatinagaram: నూతన జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభం

విజయనగరం గజపతినగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి మరియు జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రీ బాబు పాలురు ముఖ్య అతిధులుగా కలిగి పండు(వార్డ్ మెంబర్) మరియు ఆదినారాయణ, శ్రీను,
అజయ్ ఆధ్వర్యంలో శనివారం జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. శ్రీమతి పాలవలస యశస్వి మరియు శ్రీ బాబు పాలురు చేతులు మీదగా రిబ్బన్ కటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.