గ్రామ గ్రామాల్లో జనసేన పార్టీ అభివృద్ధి చెందాలి – గుమ్మడి శ్రీరామ్

మాడుగుల నియోజకవర్గం, చీడికాడ మండలం తంగుడుబెల్లి గ్రామంలో గురువారం జనసేన పార్టీ గ్రామ గ్రామణ పూర్తిస్థాయిలో బలోపేతం కావాలని “పల్లె- పల్లెకి జనసేన” అనే కార్యక్రమంలో భాగంగా మాడుగుల నియోజకర్గం జనసేన పార్టీ నాయకులు గుమ్మడి శ్రీరామ్ అధ్వరయ్యంలో జరిగిన కార్యకమంలో స్థానిక జనసైనికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రామంలో ఆయన మాటలాడుతు వైసిపి ప్రభుత్వం ఆధికారంలో రాక మందు ప్రజలకు మాయ మాటలు చెప్పి ఉచిత పదకాలు పేరుతో ఈ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో నెలమట్టం చేసిందని,వైసిపి పార్టీ కి ఓట్లు వేసిన బడుగు బలహిన వర్గాల ఎస్సి, ఎస్టి, బిసి, మైనారటీ ప్రజలని 20 సంవత్సరాలు వెనకకు నెట్టేసరిని వారిని మోసం చేసి ఇచ్చిన హామీలు తుంగలోకి తోక్కేసారని, నవ రత్నములు పేరుతో లక్షలు కోట్లు అప్పు చేసి రాష్ట్ర ప్రజలపై భారం మోపిన ఈ ప్రభుత్వన్ని గద్దెదించి రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయాలని ఆయన అన్నారు.