ఎస్సీ కాలనీ ప్రజల నీటి సమస్యపై జనసేన వినతి పత్రం

పుట్టపర్తి నియోజకవర్గం: రొద్దం మండలం, పి రొప్పాల గ్రామంలోని ఎస్సీ కాలనీలోని ప్రజలు నీటి సమస్యతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకొన్న జనసేన నాయకులు నరహరి, తక్షణం స్పందించి సమస్యను పంచాయితీ అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళి నీటి సదుపాయం కల్పించారు.