బస్సులు అందుబాటులో ఉండే విధంగా చూడాలని జనసేన వినతి

అన్నమయ్య జిల్లా, రాయచోటి ఆర్టీసి డిఎం ధనుంజయ మరియు డీ.వై.సి.ఎం.ఈ ఇబ్రహీం లతో కలిసి ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక బస్సు సమయాన్ని దృష్టిలో ఉంచుకుని విరివిగా ప్రజలకు అన్ని వేళలా బస్సులు అందుబాటులో ఉండే విధంగా చూడాలని, రాయచోటి నుండి సుండుపల్లి, రాయవరం, పించ, ఆరోగ్యపురం, సొంటవారిపల్లి మరియు సానిపాయికి ప్రత్యేక బస్సుల సర్వీస్ ప్రారంభించి ప్రయాణికులకు సమయానుకూలంగా సర్వీసులు ఉండాలని జనసేన నాయకులు రామ శ్రీనివాస్ బుధవారం కోరడం జరిగింది.