వికలాంగుల హక్కుల పోరాటసమితి మహాసభకు జనసేన సంఘీభావం

వికలాంగుల హక్కులను పరిరక్షించాలి, ఆర్థికంగా ఆదుకోవాలంటూ నవంబర్ 26న నిర్వహించనున్న మహాసభకు జనసేన పార్టీ నాయకులను ఆహ్వానించిన వికలాంగుల హక్కుల పోరాటసమితి. వారి మహాసభకు సంఘీభావం తెలిపిన జనసేన పార్టీ తెలంగాణ ఇన్చార్జ్ శంకర్ గౌడ్ మరియు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ రాధారం రాజలింగం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *