బొబ్బిలిలో జనసేన-తెలుగుదేశం-బిజెపి ప్రచారం

బొబ్బిలి నియోజకవర్గం, బొబ్బిలి టౌన్ లో జనసేన-తెలుగుదేశం-బిజెపి ఉమ్మడి అభ్యర్థి అయిన బేబీనాయన ఆధ్వర్యంలో జరిగిన 28 వార్డు పర్యటనలో బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త గిరడ అప్పలస్వామి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన-తెలుగుదేశం-బిజెపి కూటమిని గెలిపించాలని కోరడం జరిగింది. బొబ్బిలి జనసేన నాయకులు పెద్దింటి మనోజ్ కుమార్ (బాబీ), లంక రమేష్ మరియు పైలా హరిప్రసాద్, జమ్ము గణేష్, పూతి గౌరిశంకర్, మనోజ్, లెంక శంకర్ రావు, రాము, సాయి బొబ్బిలి నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.