నందమూరు గ్రామంలో జనసేన పల్లెపోరు

తాడేపల్లిగూడెం, జనసేన పల్లెపోరులో భాగంగా తాడేపల్లిగూడెం మండలం నందమూరు గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేస్తూ వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలన గురించి కరపత్రం ద్వారా ప్రజలకు తెలియచేస్తున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, నందమూరు మరియు తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు.