జనసైనికుడు యర్రంశెట్టి రాజా కుటుంబాన్ని పరామర్శించిన జనసేన

అమలాపురం రూరల్ మండలం ఇటీవలే ప్రమాదవశాత్తు గోదావరిలో పడి మృతి చెందిన జనుపల్లి గ్రామానికి చెందిన(ఏ.వేమవరప్పాడు రోడ్డులో) జనసైనికుడు యర్రంశెట్టి రాజా(22) కుటుంబ సభ్యులను పరామర్శించిన అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ గౌరవనీయులు డిఎంఆర్ శేఖర్, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగ సతీష్, అమలాపురం రూరల్ మండల అధ్యక్షులు లింగోలు పండు, జనపల్లి మాజీ సర్పంచ్ వాకపల్లి శ్రీను, జనపల్లి ఎంపీటీసీ సభ్యులు పోలిశెట్టి చిన్ని, ఏ వేమవరం సర్పంచ్ రావూరి భాస్కరరావు, ఏ వేమవరప్పాడు ఉప సర్పంచ్ వాకపల్లి వెంకటేశ్వరావు నాయకులు ఆర్.డి.ఎస్ ప్రసాద్, మేడిశెట్టి నాగేశ్వరావు, నల్లా వెంకటేశ్వరరావు, నిమ్మకాయల రాజేష్ తదితరులు పరామర్శించడం జరిగింది.