గొంది ప్రజల దాహార్తికి జనసేన వాటర్ ట్యాంకర్
కోనసీమ జిల్లా, రాజోలు వేసవి కాలంలో నీటి ఎద్దడికి ప్రజలు ఇబ్బంది పడుతుండడంతో జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ప్రతిరోజు ప్రజలకు మంచినీళ్ళు అందేవిధంగా వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాటర్ ట్యాంక్ ద్వారా బుధవారం గోంది గ్రామంలో నీరు అందక ఇబ్బందిపడుతున్న వారికి కేశనపల్లికి చెందిన గౌరవ పెద్దలు అడబాల ఆంజనేయులు & సన్స్ వారి (ట్రాక్టర్ డిజల్ )ఖర్చులతో గోంది_జనసైనికుల ద్వారా త్రాగునీరు అందించడం జరిగిందని జనసేన నాయకులు నామన నాగభూషణం తెలియచేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-08-at-2.44.28-PM-766x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-08-at-2.44.40-PM-1024x766.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-08-at-2.44.40-PM-1-766x1024.jpeg)