జనసైనికుడు అశోక్ ని పరామర్శించిన గెడ్డం బుజ్జి

పాయకరావుపేట నియోజకవర్గం యస్.రాయవరం మండలం దార్లపూడి గ్రామంలో జనసైనికుడు అశోక్ కొన్ని రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పాయకరావుపేట జనసేన పార్టీ సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి అశోక్ ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జగ్గన్నదొర, నల్లల రత్నాజి, రంగనాద్, గణేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.